ప్రముఖ నటి రీతూ పర్ణ సేన్ గుప్త కు నోటీసులు జారీ అయ్యాయి. పచ్చిమా బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు కారణం అయిన రోజ్ వ్యాలీ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రీతూ పర్ణ సేన్ గుప్తా హస్తం ఉందంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్ జీత్ ఛటర్జీ హస్తం ఉన్నట్టు తెలియడంతో ఆయనకు నోటీసులు వెళ్లాయి.
రోస్ వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010 – 12 మధ్య పలు సినిమాలు నిర్మించింది. ఈ సమయంలో నటుడు ఛటర్జీ వారితో భారీ మొత్తంలో నగదు లావాదేవీలు నడిపారని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సినీ తారలను అరెస్ట్ చేసారు. లోక్ సభ ఎన్నికల ముందు కూడా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.
శారదా, రోజ్ వ్యాలీ కుంభకోణాలు కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన రాజీవ్ కుమార్ ను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మెహతా కూడా ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకెంత దుమారం రేపుతుందో అంటూ అందరు షాక్ లో ఉన్నారు.
218116 49015 Spot on with this write-up, I truly think this website needs much more consideration. Ill probably be again to read significantly a lot more, thanks for that info. 783807
856093 859032Sounds like some thing plenty of baby boomers need to study. The feelings of neglect are there in a lot of levels when a single is over the hill. 741234
69363 683744Some genuinely good and useful info on this site , besides I believe the style contains great features. 277727
347310 530742I gotta favorite this internet site it seems handy very valuable 466828