నిత్యం భారత్ పై విమర్శలు చేసే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. ‘స్వతంత్ర విదేశీ విధానాన్ని పాటిస్తున్న భారత్ ను అభినందిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ లోని ఖైబర్-పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సులోని ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడం మెచ్చుకోదగినదని అన్నారు. క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉన్నా భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నేను కూడా ఎవరికీ తల వంచను. నా దేశాన్ని కూడా వంచనివ్వను అని అన్నారు.
అయితే.. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను బహిరంగ ర్యాలీల్లో చర్చించకూడదనే నియమాల్ని ఇమ్రాన్ ఖాన్ విడిచిపెట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ మద్దతు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కోరినా ఇమ్రాన్ కాదన్నారు. దీని వల్ల పాకిస్థాన్ ఒరిగేదేమీ లేదని అన్నారు. పాక్ ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ క వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రజల మద్దతు కోసం ఆయన ఈ ర్యాలీలు చేస్తున్నారు.
194426 279764Thanks for all your efforts which you have put in this. quite fascinating info. 880640
141096 65430Your home is valueble for me. Thanks!? This web page is actually a walk-via for all of the info you required about this and didn know who to ask. Glimpse right here, and you l certainly uncover it. 450181
141114 13328Excellent paintings! This is the kind of info that need to be shared around the web. Disgrace on Google for now not positioning this publish upper! Come on more than and talk more than with my website . Thanks =) 636812