ఏపీ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను బేకాతరు చేస్తూ ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర జైల్లో పనికి ప్రోత్సాహకాలు పెంచాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లో న్యాయవాది తాండవ యేగేష్ వేసిన పిల్ ను విచారించిన కోర్టు రెండు వారాల క్రితం వెంటనే వేతనం పెంచాలంటూ ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. రెండు వారాల పాటు గడువు ఇచ్చిన కోర్టు జీవో కాపీని ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. నిన్న విచారణకు వచ్చిన సమయంలో కూడా కోర్టు కు ఖైదీల జీతం పెంచిన విషయాన్ని జీవో ఇవ్వక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జీవో ను కోర్టులో ఇచ్చేందుకు మరో వారం రోజులు గడువు కావాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో తీవ్ర ఆగ్రహం ను కోర్టు వ్యక్తం చేసింది. సాయంత్రం 4 గంటల వరకు జీవో ఇవ్వాలంటూ ఆదేవించింది. కోర్టు ఆదేశాలను కనీసం పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడు కూడా న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని మరో సారి ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు వరకు ఇవ్వకుంటే మరోసారి సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
173181 156987Hello! Ive been following your weblog for a even though now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention keep up the good function! 650759
13905 926710Only a smiling visitant here to share the love (:, btw excellent style and style . 466379
551225 558379Sweet web site, super pattern , real clean and utilize genial . 274936
297780 361856Hey there! Amazing stuff, please do tell us when you post again something comparable! 997345
426729 965823I believe this website has some really wonderful details for every person : D. 140672