ఎప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలు సంచలన కామెంట్స్ తో లేడి ఆర్ జి వి గా మారింది శ్రీరెడ్డి. ఆ మధ్య మీ టూ వ్యవహారంతో బాగా పాపులర్ అయిన ఈమె ఈ మధ్య కాలంలో పలువురు సినీ తారలపై ఘాటు వ్యాఖ్యలు చేసి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలి ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా దర్శకుడు తేజ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సంచలనం ముగియకముందే .. ఈమె ఫోకస్ మురళి మోహన్ పై పడింది. ఇటీవలే వెన్నుముక ఆపరేషన్ చేయించుకున్న మురళి మోహన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.
వంకర మాటలు మాట్లాడితే దేవుడు అన్ని వంచేస్తాడంటూ శాపనార్దాలు పెట్టింది. ట్విట్టర్ లో ఈమె కామెంట్స్ పెడుతూ .. రియల్ ఎస్టేట్ భూమి కాదు కాపాడేది .. మంచితనం ఒక్కటే జీవితంలో అన్ని కష్ఠాలనుండి కాపాడతది. ఈ మధ్య వెన్నుముక వంకర పోయి, కాళ్ళు వంకర్లు పోయినయ్ అంటగా .. మురళి మోహన్ గారు !! ఇకనుంచైనా కష్టాల్లో ఉన్న వాళ్ళను చూసి వంకర మాటలు మాట్లాడకండి. అన్ని వంకర్లు పోతాయి అంటూ ఘాటు కామెంట్ పెట్టింది.
నన్ను తిట్టిన ప్రతి ఒకడు ఎదో ఒక రూపంలో అనుభవిస్తున్నారు పాపం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కర్మ తిరిగి అప్పచెప్పడానికి. నా శాపనార్దాలు కచ్చితంగా తగులుతాయి. ఏది ఏమైనా మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా మురళి మోహన్ గారు ! అంటూ ఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చింది. మొత్తానికి శ్రీరెడ్డి ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నట్టుంది . అవకాశం చూసి పలువురి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది.
195434 202529hey there, your site is wonderful. I do thank you for work 832476
521398 829642Thanks for the information provided! I was finding for this information for a long time, but I wasnt able to discover a reliable source. 643826
926361 24979Hi, you used to write excellent articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just slightly out of track! 78405
226019 800678appreciate the effort you put into getting us this info 937669
96029 675657Dead written articles , Really enjoyed reading . 450839