దాదాపు 47 ఏళ్ళ తర్వాత భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం జరిగింది. భారత్ కి చెందిన 20 మంది వీర జవాన్లు మరణించారు. అందులో తెలంగాణ, సూర్య పేటకి చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ వార్త విన్న వారి కుటుంబం అంతా ఒక్కసారిగా శోఖ సంద్రంలో మునిగింది.
కల్నల్ సంతోష్ బాబు మృతిపై అయన మదర్ అంజలి గారిని అడగగా ఆమె ‘నాకు ఒకడే బాబు.. దేశం కోసం ప్రాణమిచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ ఓ తల్లిగా బాధగా ఉంది’ అని చాలా గర్వంగా చెప్పింది. ఆమె కళ్ళలో నీళ్లొస్తున్నా, అంత బాధలోనూ దేశం కోసం నా కొడుకు ప్రాణమివ్వడాన్ని గర్వంగా చెప్తున్న ఈ మాతృమూర్తికి మా తరపున బిగ్ సెల్యూట్.
935613 580613great . Thanks for informations . Ill be back. Thanks once more 346481
170050 648165I visited a lot of web site but I conceive this 1 holds something extra in it in it 194272
696560 530974Deference to site author , some wonderful entropy. 128689