గవర్నర్ కోటా లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గా నియమించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నాలు చేశారు. ఆ సమయం లో గవర్నర్ తమిళి సై నిరాకరించడం తో వివాదం మొదలైంది. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కౌశిక్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేయక పోవడంతో అతనికి తన కోటాలో గవర్నర్ పదవి ఇచ్చేందుకు తమిళి సై చెప్పడంతో మొదలైన వివాదం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు తనకు గౌరవం ఇవ్వడం లేదని.. సరైన ప్రోటోకాల్ ను పాటించడం లేదంటూ హోంమంత్రి అమిత్ షా తో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా గవర్నర్ ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆమె ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడేస్తున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో తమను ఇబ్బంది పెట్టాలని గవర్నర్ భావించారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టక ముందు తమిళి సై ఏ పార్టీ నాయకురాలో ప్రతి ఒక్కరికి తెలిసిందే అంటూ సున్నితంగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
443791 647459Superb post but I was wanting to know should you could write a litte much more on this topic? Id be really thankful should you could elaborate just a little bit more. Thanks! 873185
818788 9188Maintain up the excellent work , I read few blog posts on this internet site and I believe that your site is real interesting and has bands of good information . 726875
364945 901532Any person several opportune pieces, it comes surely, as properly as you bring in crave of various the many other types of hikers close to you with hard part your question. pre owned awnings 566102
528269 582430quite good post, i actually really like this web site, carry on it 270566