తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే ప్రకటించింది. అధికార పార్టీ టీఆర్ఎస్ మేనిఫెస్టో పై కేంద్ర మంత్రి.. బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పెదవి విరిచారు. టీఆర్ఎస్ పార్టీ పాత హామీలనే మళ్లీ ఇచ్చింది. గతంలో తీర్చకుండా ఇప్పుడు మళ్లీ వాటినే అమలు చేస్తాం అంటూ మేనిఫెస్టోలో చేర్చడం ఏంటో అంటూ కిషర్ రెడ్డి ప్రశ్నించాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. హైదరాబాద్ ను విశ్వ నగరంగా కాకుండా విషాద నగరంగా మార్చారు. సెలూన్లు, దోబీ సెంటర్లకు గతంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటూ ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీనే పట్టించుకోలేదు అన్నాడు. ఓల్డ్ సిటీకి మెట్రో వెళ్లకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించాడు. ప్రజలను మబ్య పెట్టేందుకు మళ్లీ పాత మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ మాటలను ఈసారి హైదరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటూ మంత్రి పేర్కొన్నారు.
691365 758665Wonderful post, thanks so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 263447
81968 317612Completely indited content , Truly enjoyed looking at . 60868