Switch to English

కోర్టులో జగన్… అమరావతిలో పవన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ పై సీబీఐ ఇప్పటి వరకు 11 ఛార్జ్ షీట్ లు దాఖలు చేయగా, ఈడీ 6 అభియోగ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత 8 సంవత్సరాలుగా అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది మార్చి 22 వ తేదీన జగన్ ఆఖరిసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తరువాత ఆయా తరపు లాయర్లే హాజరవుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పదిసార్లు వాయిదా వేయడంతో, ఇక కుదరదని, జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కావాల్సిందే అని సిబిఐ కోర్టు ఆదేశించడంతో ఈరోజు అయన కోర్టుకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అయన కోర్టుకు హాజరు కావడంతో హైదరాబాద్ లో బందోబస్త్ ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి హోదా కాబట్టి తప్పలేదు. అయితే, ఈ కేసులో ఈరోజు ఎలాంటి విచారణ జరుగుతుంది అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. జగన్ వ్యతిరేక వర్గం వ్యక్తులు ఈ కేసులో ఆయనకు శిక్షపడాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుందని అంటున్నారు.

హైదరాబాద్ లో జగన్ కోర్టుకు హాజరు కాగా, మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై నేతలతో చర్చించబోతున్నారు. రాజదాని రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రైతుల కోసం ఎలా పోరాటం చేయాలి, ఒకవేళ రాజధానిని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే, దానిని అడ్డుకోవడానికి ఎలాంటి ప్లాన్ వేయాలి అనే విషయాలు చర్చించబోతున్నారు.

రాజధాని ప్రాంతం ఇప్పటికే రణరంగంగా మారింది. విజయవాడ బెంజ్ సర్కిల్ లో పోలీసులు భారీగా మోహరించి తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. అలానే రాజధాని ప్రాంతంలో రైతులపైన, మహిళపైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. గుడికి వెళ్లి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవడానికి వెళ్తున్నామని చెప్పినా వినడం లేదు. మహిళపై లాఠీ ఛార్జ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ప్రభుత్వంగా చెప్పుకున్న జగన్ ఇలా రైతులపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...