Switch to English

ఇన్‌సైడ్ స్టోరీ: రఘురామ లేఖలే వైసీపీని భయపెట్టాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘రాజద్రోహం’ పేరుతో తనను అక్రమంగా నిర్భంధించి, తన మీద దాడి చేయడం దుర్మార్గమంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తోన్న విషయం విదితమే. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు (ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తప్ప) ఈ మేరకు ఆయన లేఖలు రాశారు. ‘సెక్షన్ 124 ఎ’ రద్దు కోసం ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయాలని రఘురామ కోరారు. మరోపక్క, గవర్నర్లకూ ఈ మేరకు ఆయన లేఖలు రాశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోపక్క, పలు న్యాయస్థాలు ఇటీవల ఈ ‘రాజద్రోహం’ కేసులపై అసహనం వ్యక్తం చేస్తూ, సదరు సెక్షన్ విషయమై నిజాలు నిగ్గు తేల్చాలంటూ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ అవుతోందని భావించిన అధికార వైసీపీ హుటాహుటిన ఢిల్లీ యాత్ర పెట్టుకుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళిన విషయం విదితమే. ముఖ్యమంత్రి అధికారిక పర్యటనతోపాటుగా, తెరవెనుక రాజకీయ వ్యవహారాలు గట్టిగా నడిచాయన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా రఘురామ వ్యవహారంపైనే పలువురు కేంద్ర మంత్రుల దగ్గర చర్చ జరిగిందట. కేంద్ర జల శక్తి మంత్రి దగ్గర, రఘురామ పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం పక్కదారి పడుతున్న వైనం గురించిన చర్చ వచ్చిందనీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దగ్గర రఘురామపై రాజద్రోహం కేసు వ్యవహారాలు చర్చకు వచ్చాయనీ ఢిల్లీ నుంచి లీకులు అందుతున్నాయి తెలుగు మీడియాకి.

రఘురామ విషయమై వైసీపీ ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదుల పట్ల కేంద్ర మంత్రులు సరిగ్గా స్పందించలేదనీ, స్పీకర్ ఓం బిర్లాకు మరోసారి ఫిర్యాదు చేసి ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చారనే చర్చ తెలుగు మీడియాలో జరుగుతోంది. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి సహా, వైసీపీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళి వుంటే, వారితోపాటు ఓ కేంద్ర మంత్రి అయినా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేవారు కదా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...