Switch to English

గుడ్ సినిమా గ్రూప్ నుంచి నాలుగు సినిమాలు.. దసరా సందర్భంగా పోస్టర్స్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈరోజుల్లో, ప్రేమకథా చిత్రం, విల్లా, పిజ్జా2.. వంటి సినిమాలను అందించింది ‘గుడ్ సినిమా గ్రూప్’. ఈ సినిమాల్లో మేజర్ సక్సెస్ లు చూసిన గుడ్ సినిమా గ్రూప్ ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. తగిన ప్రణాళికలతో ముందుకెళ్తోంది. విజయదశమి పండగ శుభముహూర్తాన ఈ సంస్థ తాము నిర్మించబోయే సినిమాల వివరాలను సోషల్ మీడియా వేదికగా తెలిపింది. వీటిలో.. గోల్డ్ మ్యాన్, నలుగురితో నారాయణ, గోదారి కథలు, క్రేజీ అంకుల్స్.. సినిమాలు ఉన్నాయి.

  • ‘గోల్డ్ మ్యాన్’.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు ‘గుడ్ ఫ్రెండ్స్’ స్వయంగా తీసుకున్నారు. కిరణ్ కె తలశిల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గుడ్ సినిమా గ్రూప్ నుంచి నాలుగు సినిమాలు.. దసరా సందర్భంగా పోస్టర్స్ రిలీజ్

  • ‘నలుగురితో నారాయణ’.. చవన్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2021 సంక్రాంతి పండగకి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గుడ్ సినిమా గ్రూప్ నుంచి నాలుగు సినిమాలు.. దసరా సందర్భంగా పోస్టర్స్ రిలీజ్

  • ‘గోదారి కథలు’.. ఈ సినిమాకు గుడ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణ ముడిదని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంగీతం కల్యాణీ మాలిక్ అందిస్తున్నారు. కిరణ్ కె తలశిల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గుడ్ సినిమా గ్రూప్ నుంచి నాలుగు సినిమాలు.. దసరా సందర్భంగా పోస్టర్స్ రిలీజ్

  • ‘క్రేజీ అంకుల్స్’.. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్3 రన్నరప్ శ్రీముఖి, సీనియర్ నటుడు రాజా రవీంద్ర, ప్రముఖ గాయకుడు మనో.. తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు ‘గుడ్ ఫ్రెండ్స్’ స్వయంగా తీసుకున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. కిరణ్ కె తలశిల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గుడ్ సినిమా గ్రూప్ నుంచి నాలుగు సినిమాలు.. దసరా సందర్భంగా పోస్టర్స్ రిలీజ్

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...