కరోనా కారణంగా ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు స్వల్ప జ్వరం మరియు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. అప్పటి నుండి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మూడు వారాల తర్వాత ఆయన కరోనా నుండి కోలుకున్నట్లుగా వైధ్యులు ప్రకటించారు.
కరోనా నెగటివ్ అంటూ వచ్చిన రెండు మూడు రోజులకే ఆయన ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులకు మరియు సన్నిహితులకు షాకింగ్గా ఉంది. కరోనాను ఎదుర్కొన్నప్పటికి ఆయనకు ఉన్న పాత అనారోగ్య సమస్యలు తీవ్రం అవ్వడం వల్ల ఆయన మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆయన మృతి చెందలేదని ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వైధ్యులు పేర్కొన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కరోనా పరీక్ష విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. నంది ఎల్లయ్య మృతిపై కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
789152 54556Good read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I located it for him! Thus let me rephrase: Thanx for lunch! 337414
63618 813710I was recommended this internet internet site by my cousin. Im not sure whether this post is written by him as nobody else know such detailed about my trouble. Youre remarkable! Thanks! 204681