Switch to English

విద్యుత్ బిల్లులు 3 వాయిదాల్లో కట్టండి.. తెలంగాణ ప్రభుత్వం ఆఫర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం లేక కరెంట్ బిల్లులు కట్టలేని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ అవకాశం కల్పించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల కరెంట్ బిల్లును 30%, 40%, 30% చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది. ఈమేరకు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు. జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చే బిల్లులతో పాటు పై వాయిదాలను రూ.1.04 వడ్డీతో చెల్లించాలని చెప్పారు. సోమవారం మింట్‌కంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పాల్గొన్నారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

ఆన్‌లైన్‌ చెల్లింపులకు వాయిదా సౌకర్యం ఉండదన్నారు. విద్యుత్‌, రెవెన్యూ కార్యాలయాల్లో నగదు చెల్లింపులకే ఈ అవకాశమని మంత్రి చెప్పారు. మీటర్‌ రీడింగ్‌, టారిఫ్‌, శ్లాబుల ప్రకారమే బిల్లులను జారీచేశామని తెలిపారు. విద్యుత్‌ బిల్లులు మాఫీచేసే ఉద్దేశం లేదన్నారు. బిల్లులపై అనుమానాలొద్దని.. మీటర్‌ రీడింగ్‌, టారిఫ్‌, శ్లాబుల ప్రకారమే బిల్లులను జారీచేశామని చెప్పారు. ప్రతీ వేసవిలో విద్యుత్‌ వినియోగం 35 -40% పెరుగడం సహజమని.. లాక్‌డౌన్‌తో ఈసారి 10-15 శాతం పెరగడం వల్లే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని అన్నారు.

ఎమ్మెల్యేల సందేహాల నివృత్తి..

ఎప్పుడూ రూ. 2,200కు మించని కరెంట్ బిల్లు మూడు మాసాలకు కలిపి రూ.18,413 రావడంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్‌ మింట్ కార్యాలయంలోనే మంత్రికి ఫిర్యాదు చేశారు. అక్కడే బిల్లును పరిశీలించి సరిగానే ఉందని అధికారులు చెప్పారు. ఇదే అనుమానం వ్యక్తం చేసిన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాలకు కూడా క్లారిటీ ఇచ్చారు.

గ్యాదరి కిషోర్‌ కుమార్ బిల్లు తీరు ఇదీ..

మార్చి, ఏప్రిల్‌, మే మాసాలకు 2,347 యూనిట్లు వినియోగించారు.

మొత్తం యూనిట్లను నెలకు 782 చొప్పున విభజించారు. ఎల్టీ (1)బీ (2) క్యాటగిరీ కింద బిల్లును జనరేట్‌ చేశారు.

200 యూనిట్ల వరకు రూ. 5 చొప్పున రూ. 1,000

201-300 యూనిట్ల వరకు రూ. 7.20 చొప్పున రూ. 720

301-400 యూనిట్ల వరకు రూ. 8.50 చొప్పున రూ. 850

401 -800 యూనిట్ల శ్లాబ్‌లో మిగిలిన 382 యూనిట్లకు రూ.9 చొప్పున రూ. 3,438.

దీంతో ఒక నెల బిల్లు రూ. 6,008 అయ్యింది. మూడు నెలలకు అది రూ. 18,024 అయ్యింది.

దీనికి అదనంగా ఈడీ రూ. 140, కస్టమర్‌ చార్జీలు రూ. 240, సర్వీస్‌చార్జీగా మరో రూ. 9

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...