Switch to English

గాంధీలో డాక్టర్లపై దాడి.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కి కొత్త తలనొప్పి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వైద్యులపై దాడులు చేయడమేంటి.? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమిది. పైగా, కరోనా వైరస్‌ దెబ్బకి దేవాలయాలే మూతపడిన వేళ.. డాక్టర్లే దేవుళ్ళుగా మారి ప్రాణాలు పోయాల్సి వస్తోంది. ఈ క్రమంలో పలువురు వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. ఎక్కడో గల్ప్‌ దేశాల్లో మన భారతదేశానికి చెందిన ఓ డాక్టర్‌ ఒకరు కరోనాపై పోరాటంలో ఎంతోమందిని కాపాడి, తన ప్రాణాలను కోల్పోతే.. మనమంతా గర్వంతో ఉప్పొంగిపోయాం. కానీ, ఇక్కడ మనం చేస్తున్నదేంటి.?

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రికి పేరుతంది. కరోనా వైరస్‌కి ప్రధాన చికిత్సా కేంద్రమిది తెలంగాణలో. ఇక్కడ సకల సౌకర్యాలూ వున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సౌకర్యాల లేమి గురించి ఓ జర్నలిస్ట్‌ చెప్పేదాకా అసలు విషయం బయటకు పొక్కలేదు. చివరికి ఆ జర్నలిస్ట్‌ కరోనా మహమ్మారికి బలైపోయాడనుకోండి.. అది వేరే విషయం. ఇక, గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడులు సర్వసాధారణమైపోయాయి. రోగుల బంధువులు వైద్యులపై దాడులు చేయడం కొత్తేమీ కాదు. తెలంగాణలోనే ఈ పైత్యం ఎక్కువగా కన్పిస్తోంది.

తాజాగా మరోమారు డాక్టర్లపై రోగుల బంధువులు దాడులు చేయడంతో, డాక్టర్లు రోడ్డెక్కారు. ‘సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా, ప్రాణ భయం వెంటాడుతున్నా మేం వైద్యం చేస్తున్నాం.. మా ప్రాణాల్ని పణంగా పెట్టి, కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా.?’ అంటూ జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ‘ముఖ్యమంత్రిగారూ ఒక్కసారి గాంధీ ఆసుపత్రికి వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడండి..’ అని మొరపెట్టుకుంటున్నారు.

‘గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ల వద్దకు వారి బంధువులు రావడానికి వీల్లేదు. కానీ, పోలీసుల్ని సరిగ్గా నియమించడంలేదు.. భద్రత కరవైంది. కరోనా పేషెంట్ల దగ్గరకు బంధువులు యధేచ్చగా వస్తున్నారు. వారిని మేం వారించే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తున్నారు..’ అని జూడాలు వాపోతున్నారు.

డాక్టర్లపై దాడులు చేస్తే కరినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరిస్తున్నా, ప్రభుత్వ హెచ్చరికలు పట్టడంలేదు కొంతమందికి. పైగా, గాంధీ ఆసుపత్రి వద్ద సరైన భద్రత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ డాక్టర్‌ సేవలకు వెల కట్టలేం. దేవుడికి కాదు, ముందు డాక్టర్లకు పూజలు చేయాలి. డాక్టర్లకు పూజ చేయకపోయినా ఫర్వాలేదు.. ఆ డాక్టర్‌కి భద్రత కల్పించకపోతే.. మొత్తంగా సమాజమే నాశనమైపోతుంది. ప్రభుత్వం ఈ విషయంలో డాక్టర్లకు అండగా వుండాలి.. వారికి పూర్తి భద్రత, భరోసా ఇవ్వాల్సి వుంది. దాడులకు పాల్పడుతున్నవారిపై కరిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...