Switch to English

కరోనా అలర్ట్‌: ఏపీలో కరోనాతో కలిసి జీవించలేం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నిన్న లెక్కలో రెండు ఎందుకు తగ్గించారో.! ఈ రోజు మాత్రం 8 వేల మార్క్‌ దాటేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు రోజుల్లోనే 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓ వారం రోజుల లెక్క తీస్తే గుండె గుభేల్‌మంటుంది. ‘బాబోయ్‌, కరోనాతో కలిసి జీవించలేం..’ అని జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ‘పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌’ మాటలు ఎంత దెబ్బ తీశాయో చూస్తున్నారా.? అంటూ సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీనే తమ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఇలాగైతే, ఆరోగ్యశ్రీ కోసం రానున్న నాలుగేళ్ళ బడ్జెట్‌ కూడా సరిపోదు..’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ‘విలయతాండవం’ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి ‘మెట్రో’ నగరం ఏదీ లేదు. అసలు, హైద్రాబాద్‌తో పోల్చదగ్గ నగరమే లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఎందుకు ఇంతలా విజృంభిస్తోంది.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ‘మనకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లేవు.. పెద్ద నగరాల్లేవు కాబట్టి భయపడాల్సిన పనిలేదు..’ అన్నారు ప్రభుత్వ పెద్దలు. ఆ తర్వాత, ‘సరిహద్దుల్లో స్క్రీనింగ్‌ అద్భుతంగా చేసేస్తున్నాం.. భయమెందుకు.?’ అన్నారు. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది.

‘హైద్రాబాద్‌ నుంచి ఏకంగా 20 లక్షల మంది వచ్చేశారట.. అదే అసలు సమస్య..’ అంటూ తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. అదే నిజమైతే, బోర్డర్స్‌లో ఎలాంటి తనిఖీలు లేని తెలంగాణలో పరిస్థితి ఇంకెలా వుండాలి.? ఆంధ్రప్రదేశ్‌లో టెస్టులు ఎక్కువగా చేస్తున్న మాట వాస్తవం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ, టెస్టులు మాత్రమే చేస్తే సరిపోదు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ బాధితులు గగ్గోలు పెడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇంకోపక్క హోం క్వారంటైన్‌పై నిఘా లేకపోవడంతో చాలామంది కరోనా పాజిటివ్‌ బాధితుల ఆచూకీ దొరకని పరిస్థితి. వెరసి.. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకీ అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ఏ క్షణాన అయినా 10 వేల మైలు రాయిని అవలీలగా ఏపీ దాటేయొచ్చన్న ఆందోళన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. రేపో మాపో.. ఈ మార్క్‌ దాటేసి రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌గా అవతరించినా ఆశ్చర్యమేముంది.? ఆల్రెడీ నెంబర్‌ టూ పొజిషన్‌లో వుందిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల లెక్కల్లో.

కరోనా అలర్ట్‌: ఏపీలో కరోనాతో కలిసి జీవించలేం.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...