జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు దక్కని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గత కొన్నాళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ రాబోయే ఎన్నికల్లో సీటు వస్తుందనే ఆశాభావంతో ఎంతో ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్న వారు ఇప్పుడు సీటు రాకపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆత్మహత్య యత్నం కూడా చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి చెందిన విజయలతా రెడ్డి ఆత్మహత్య యత్నం చేసంది.
బీజేపీ నుండి ఈమె పోటీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి సీటు ఆమెకు ఇవ్వలేదు. దాంతో ఆమె మనస్థాపంతో ఆత్మహత్య యత్నం చేసింది. నాచారం డివిజన్ లో తనకు ఎంతో బలం ఉందని తనకు సీటు ఇస్తే ఈసారి తప్పకుండా గెలుస్తాను అంటూ ఆమె చెప్పినా కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. నిద్రమాత్రలు మింగిన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇంకా కొందరు టీఆర్ఎస్ ఆశావాహులు కూడా టికెట్ దక్కక పోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. వారిని నాయకులు ఓదార్చారు.
339846 114340I enjoy your writing style genuinely enjoying this web website . 388379
981123 122497This internet site is my breathing in, really wonderful pattern and perfect content material . 306990