ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ విధుల నుంచి రిలీవ్ చేసింది. ఇటివలే జవహర్ రెడ్డిని సీఎం జగన్ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రస్తుతం టీటీడీ ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించింది.
వీరు కాకుండా.. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ, యువజన సర్వసుల శాఖ కమిషనర్ గా శారదా దేవిని నియమితులయ్యారు. ప్రస్తుతం యువజన సర్వసుల శాఖ కమిషనర్ గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంతియాజ్ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ గా పని చేశారు.
985678 874466Its exceptional as your other posts : D, regards for posting . 286150
290322 453221Rattling clean web website , appreciate it for this post. 116085
130938 538454Hello there, just became alert to your blog by way of Google, and discovered that its actually informative. Im going to watch out for brussels. I will appreciate if you continue this in future. Several folks will be benefited from your writing. Cheers! 357231