ఐపీఎల్14 సీజన్ వేలం ముగిసింది. ఫ్రాంచైజీలు తమకు నచ్చితే ఎంత పెట్టైనా కొనుగోలు చేశాయి. కొందరు ఆటగాళ్లకు ఊహించినదానికంటే ఎక్కువొస్తే.. మరికొందరు ఊహకందని తక్కువ మొత్తానకి పరమితమయ్యారు. అయితే.. ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించింది సచిన్ తనయుడు అర్జున్ మాత్రమే. ముంబై ఇండియన్స్ అర్జున్ ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఓదశలో మరెవరూ అర్జున్ వైపు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. మొత్తంగా అర్జున్ సొంత గూటికే చేరినట్టైంది.
దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ముంబై జట్టంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. నాపై నమ్మకముంచిన కోచ్, యాజమాన్యానికి కృతజ్ఞతలు. టీమ్ తో ఆడేందుకు ఎదురుచూస్తున్నా’ అన్నాడు. ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ మాట్లాడూ.. ‘ఎడమచేతి వాటం బౌలింగ్, బ్యాటింగ్ లో అర్జున్ ప్రతిభ గురించి మహేల, జహీర్ ఖాన్ గతంలోనే చెప్పారు. అందరిలానే అర్జున్ ఈ స్థాయికి చేరుకున్నాడు. భవిష్యత్తులో మరింత రాణిస్తాడనే భావిస్తున్నా. అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎవరి టాలెంట్ వారు నిరూపించుకోవాల్సి ఉంది.’ అని అన్నారు.
478749 16607Some genuinely superb weblog posts on this internet site , regards for contribution. 405252
166410 718428Following examine a couple of with the weblog posts on your web website now, and I actually like your manner of blogging. I bookmarked it to my bookmark internet site record and will probably be checking back soon. Pls take a appear at my internet page as nicely and let me know what you feel. 682599