Switch to English

షర్మిల తెలంగాణ రాజకీయం: జగన్ సర్కారుకి పక్కలో బల్లెం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బంగారు తెలంగాణ అంటే.. బలవన్మరణాలా.? అంటూ వైఎస్ షర్మిల, తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మల్లన్నసాగర్ ముంపు వ్యవహారం పెను రాజకీయ దుమారం రేపుతూనే వుంది చాన్నాళ్ళుగా. మల్లన్నసాగర్ ముంపు బాధితుడొకరు బలవన్మరణానికి పాల్పడటంపై షర్మిల తీవ్రంగా స్పందించారు.

మల్లారెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులో ఎందుకింత నిర్లక్ష్యమంటూ షర్మిల ప్రశ్నించేశారు.

అంతా బాగానే వుందిగానీ.. సరిగ్గా ఇదే సమయంలో, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పోలవరం ముంపు బాధితులు గగ్గోలు పెడుతున్నారు.. ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని ఆరోపిస్తూ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకమైన ముందడుగు.. అంటూ గోదావరి నీటిని స్పిల్ వే వైపు మళ్ళించే కార్యక్రమం గురించి వైఎస్ జగన్ ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసుకుంది. కానీ, ఎప్పుడైతే ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి, పూర్తిగా నీటికి అడ్డుకట్ట వేశారో, ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ముంపు గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఎగువ నుంచి వచ్చే నీరు వెనక్కి ఎగదన్నేస్తోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు నానా అవస్తలూ పడుతున్నారు.

కొందరు సమీపంలోని కొండల మీద తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు ఊళ్ళు వదిలి పోతున్నారు. కొందరు గోదావరి వరద నీటికి బలైపోతామంటూ అక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు. ఇంత జరుగుతున్నా వైఎస్ జగన్ ప్రభుత్వం అస్సలేమాత్రం పట్టించుకోవడంలేదు. మరి, ఈ వ్యవహారంపై షర్మిల ఎందుకు పెదవి విప్పడంలేదు.?

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయడం వరకే ఆమె బాధ్యత.. ఆ తర్వాత ఆంధ్రపదేశ్ ప్రజలు ఎలా పోయినా ఆమెకు అవసరం లేదంతే.. అనుకోవాలేమో. ఆమె లైట్ తీసుకున్నారేమోగానీ.. షర్మిల తెలంగాణ ప్రభుత్వానికి సంధిస్తున్న ఒక్కో ప్రశ్న.. వైసీపీ ప్రభుత్వానికి మాత్రం పక్కలో బల్లెంలా గుచ్చుకుంటూనే వుంది.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్ల కారణంగా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...