ప్రతిష్టాత్మకంగా జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్.. తన సమీప అభ్యర్ధి కాంగ్రెస్ నేత జానారెడ్డిపై 15,487 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 21 రౌండ్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్ కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యం సంపాదించారు. టీఆర్ఎస్ కు 74,726 ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 59,239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు వచ్చాయి.
ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ రోండో స్థానంలో నిలవగా.. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. నామినేషన్ చివరి రోజు వరకూ టీఆర్ఎస్ అభ్యర్ధిపై ఉత్కంఠ కొనసాగింది. ఎన్నో సమాలాచోనల అనంతరం ఉత్కంఠ పరిస్థితుల మధ్య నోముల భగత్ పేరు ప్రకటించారు. కేసీఆర్ కూడా స్వయంగా రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ వ్యూహాలు ఫలించి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
567051 378162I adore gathering helpful information, this post has got me even much more info! . 442999
515415 698794Perfect just what I was looking for! . 630827
474515 327949You must participate in a contest for among the most effective blogs on the internet. I will suggest this internet site! 245183
477712 33363Absolutely nothing much better than Bing finding us a good site related to what I was searching for. 169567