Switch to English

సాక్షికి కరోనా సెగ.. నిజాలివీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రముఖ మీడియా సంస్థ ‘సాక్షి’కి కరోనా సెగ తగిలిందని, హైదరాబాద్ లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఓ రిపోర్టర్ కి పాజిటివ్ నిర్దారణ అయిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సంస్థలో పనిచేసే సదరు రిపోర్టర్ కి కరోనా సోకినా కార్యాలయం యథావిధిగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేమిటో తెలుగు బులెటిన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

సాక్షి దినపత్రికలో ఓ సీనియర్ రిపోర్టర్ కి కరోనా సోకిన మాట వాస్తవమే. విధి నిర్వహణలో భాగంగా పలు ప్రెస్ మీట్లకు వెళ్లిన క్రమంలో ఆయనకు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. వాస్తవానికి లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత సాక్షిలో వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సినవారు మినహా మిగిలినవారందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. తప్పనిసరిగా రావాల్సినవారికి కూడా వారంలో మూడు రోజులు సెలవు వచ్చేటట్టు చూశారు.

ఈ నేపథ్యంలో రిపోర్టందరూ గత రెండు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఒకరిద్దరు మినహా రిపోర్టర్లలో ఎవరూ ఆఫీసుకు రాలేదు. ప్రస్తుతం కరోనా వచ్చిన రిపోర్టర్ సైతం గత కొంతకాలంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. గత వారంలో మాత్రం ఒకటి రెండుసార్లు ఆఫీసుకు వచ్చినట్టు సమాచారం. అయితే, ఆయనకు మూడు రోజుల క్రితం జ్వరం, దగ్గు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కూడా ఇది సోకినట్టు సమాచారం.

అయితే, పిల్లలకు మాత్రం కరోనా నిర్ధారణ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సాక్షి కార్యాలయంలో ఆయన పనిచేసే ఫ్లోర్ ను శానిటైజ్ చేశారు. నిజానికి సాక్షి కార్యాలయం కరోనా నియంత్రణ చర్యలు మొదటి నుంచీ సాగుతున్నాయి. ఎక్కడికక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. స్టాఫ్ మొత్తానికి మాస్కులు కూడా పంపిణీ చేశారు. అలాగే ప్రతిరోజూ కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో బుధవారం కూడా సదరు రిపోర్టర్ పనిచేసే ఫ్లోర్ ను మరింత శుభ్రం చేశారు. వాస్తవానికి ఆయన ఆఫీసుకు వచ్చింది చాలా తక్కువ. వచ్చినప్పుడు కూడా ఎన్ 95 మాస్కుతోనే వచ్చారు. అయితే, ప్రత్యేక యంత్రాన్ని తెప్పించి మరీ సిబ్బంది అందరినీ అందులో నుంచి నాలుగైదు సార్లు నడిపించారనే ప్రచారం మాత్రం నిజం కాదు. సదరు రిపోర్టర్ కి కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని సమాచారం. ఆయన వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన మందులు వాడుతూ ఇంట్లోనే క్వారం టైన్ అయినట్టు తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...