Switch to English

కేసీఆర్ కి మోదీ వార్నింగ్ బెల్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుపై అకస్మాత్తుగా ఐటీ దాడులు జరగడం వెనుక కారణాలు ఏంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని, కేసీఆర్ కి ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్ బెల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇప్పటినుంచే తన కార్యాచరణ అమల్లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ మధ్య అగాథం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. అయితే, ఇదంతా మోదీ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని విపక్షాలు ఆరోపించాయి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపించాయి. ఎన్నికల తర్వాత తిరుగు లేని మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ సైలెంట్ అయ్యారు.

అప్పటి నుంచి మోదీతో కేసీఆర్ సంబంధాలు కూడా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగినా మోదీ ఇవ్వని పరిస్థితికి సంబంధాలు క్షీణించాయి. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం పలకడానికి కేసీఆర్ ప్రయత్నించినా, ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తెలంగాణలో బలోపేతం అయ్యే క్రమంలోనే కేసీఆర్ ను మోదీ దూరంగా ఉంచుతున్నారనే ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆపరేషన్ తెలంగాణలో రెండో అంకానికి బీజేపీ తెరలేపింది. తొలుత టీఆర్ఎస్ ఆర్థిక మూలాలను దిగ్బంధం చేయాలని నిర్ణయించి, ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీలకు డబ్బు చిక్కకుండా, లోపల ఉన్నదాన్ని బయటకు తీయకుండా చేయడంలో టీఆర్ఎస్ విజయవంతమైంది. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ అనుసరించనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆర్థికపరమైన అండ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అందులో భాగంగానే గురువారం అకస్మాత్తుగా మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రామేశ్వరరావుపై ఐటీ దాడులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది కచ్చితంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్న దాడులే అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ను అన్ని వైపుల నుంచీ దిగ్బంధనం చేసి తాను పాగా వేయాలన్నదే బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

3 COMMENTS

  1. 414533 337532Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this website is 1 thing thats wanted on the web, somebody with a bit of originality. valuable job for bringing something new to the internet! 571977

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....