Switch to English

మార్గదర్శి.. రామోజీ.. ఉండవల్లి.. ఓ భేతాళ ప్రశ్న.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చిట్‌ఫండ్ ముసుగులో జరిగేవన్న ఆర్థిక నేరాలేనంటారు చాలామంది. అదే నిజమైతే, వందల సంఖ్యలో.. వేల సంఖ్యలో.. లక్షల సంఖ్యలో చిట్‌ఫండ్ కంపెనీలు ఎందుకు పుట్టుకొస్తాయి.? కనీ వినీ ఎరుగని రీతిలో లాభాలు రాకపోతే, ఆ చిట్‌ఫండ్ కంపెనీల్ని ఎవరైనా ఎందుకు నడుపుతారు.?

రిజిస్టర్డ్ కంపెనీల్లో జరిగే మోసాలు.. అనధికారికంగా నడిచే చిట్ వ్యవహారాలు.. ఇవన్నీ జగమెరిగిన సత్యం. దాదాపుగా ప్రతి పది కుటుంబాల్లో రెండు కుటుంబాలో మూడు కుటుంబాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగా చిట్‌ఫండ్ వ్యవహారాలతో సంబంధాలు నడుపుతుంటాయి.
బాధితుల్లో చాలా తక్కువమంది మాత్రమే రోడ్డెక్కుతుంటారు. చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారనీ.. ఊళ్ళో చిట్టీ వ్యాపారి బోర్డు తిప్పేశాడనీ.. నిత్యం వార్తలు వింటూనే వుంటాం.

అదంతా నాణానికి ఓ వైపు.! మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాల విషయమై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, చాలా ఏళ్ళుగా మార్గదర్శితో పోరాటం చేస్తున్నారు. మార్గదర్శి ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాలా.? మీడియా మొఘల్ రామోజీరావుది.

ఈనాడు గ్రూపు సంస్థల్లో అత్యంత కీలకమైనవి ఈటీవీ, పచ్చళ్ళ వ్యాపారం, చిట్‌ఫండ్ వ్యవహారాలు.! ఫిలింసిటీ కూడా.! ఇంకా చాలా వున్నాయ్. అయితే, అన్నిటికీ ప్రధాన ఆదాయవనరు చిట్‌ఫండ్ కంపెనీయేనని అంటుంటారు. ఇందులో నిజమెంత.? అంటే, దానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి.

గతంలో ఉండవల్లి.. అంటే, వైఎస్ హయాంలో మార్గదర్శిపై న్యాయపోరాటం చేసినప్పుడు, దాన్ని రాజకీయ కక్ష సాధింపుగా రామోజీరావు అభివర్ణించారు. కేసులు కోర్టులో నడుస్తూనే వున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ప్రభుత్వాలు ఆ కేసుల్ని మర్చిపోయాయ్‌గానీ, ఉండవల్లి మర్చిపోలేదు.

తనకు మార్గదర్శితో సంబంధం లేదని రామోజీరావు ఓ సారి చెబుతారనీ, ఇంకోసారి ఆయనే కోర్టుల్లో మార్గదర్శిపై ఆరోపణల్ని సవాల్ చేస్తుంటారనీ, ఈ ద్విపాత్రాభినయానికిగాను, అత్యున్నత అవార్డుల్ని ఆయనకు ఇచ్చేయాలంటూ తాజాగా ఉండవల్లి వెటకారం చేశారు. అందులోనూ నిజం లేకపోలేదు.

కానీ, ఈ పోరాటం ఇంకెన్నాళ్ళు.? వైసీపీ సర్కారు, ఉండవల్లికి ఈ విషయంలో పూర్తి మద్దతిస్తుందా.? కేసీయార్ సర్కార్ ఎందుకు ఆశించిన స్థాయిలో ఉండవల్లికి మద్దతివ్వలేకపోతోంది.? ఇవి భేతాళ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయ్.! ఇలాంటి కేసులు ఏళ్ళ తరబడి సాగడం వల్ల ప్రయోజనం వుండదు. కానీ, వాటిల్లో సాగతీత తప్ప, ఇంకేమీ వుండదన్నది కొందరి నిట్టూర్పు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....