Switch to English

వైఎస్ జగన్ పలుకుబడి కంటే రఘురామ పలుకుబడి ఎక్కువా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రఘురామకృష్ణరాజు ఓ ఎంపీ మాత్రమే. పైగా, అధికార పార్టీకి చెందిన రెబల్ ఎంపీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పైగా ముఖ్యమంత్రి. కేంద్రంతో వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ‘జగనన్న లేఖ రాస్తాడు.. కేంద్రం దిగొస్తుంది..’ అంటూ బులుగు బ్యాచ్ ప్రచారం చేసుకుంటుంటుంది. మరైతే, ప్రత్యేక హోదాపై జగనన్న లేఖ రాస్తే కేంద్రమెందుకు స్పందించడంలేదట.? అని ఎవరైనా ప్రశ్నించారో, దానికి చంద్రబాబు కుట్రలే కారణమంటూ అర్థం పర్థం లేని రాజకీయ విమర్శలతో సరిపెడ్తారు బులుగు నాయకులు.

ఇక, రఘురామ విషయానికొస్తే, రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ బ్యాంకులకు రఘురామ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. కేంద్రం సైతం, రాష్ట్రం చేస్తున్న అప్పులపై నిఘా పెట్టాలని రఘురామ లేఖలు రాస్తున్నారు. ఓ ఎంపీ రాసే లేఖల్ని కేంద్రం అంత సీరియస్‌గా పట్టించుకుంటుందా.? బ్యాంకులు, ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకుండా వుంటాయా.? ఇంగితం వున్నవాడెవడూ ‘అవును’ అని అనలేడు. కానీ, బులుగు మీడియా మాత్రం, రఘురామ కుట్రల కారణంగా, కేంద్రం.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలేదని అంటోంది. బ్యాంకులు సైతం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపడానికి రఘురామ లేఖలే కారణమని తెగేసి చెబుతోంది.

ఒక్క రఘురామ.. ఒకే ఒక్క ఎంపీ.. ఆయనకే అంత పవర్ వుంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అను నిత్యం సంప్రదింపులు జరుపుతున్న వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, వైసీపీ ముఖ్యమంత్రి.. వీళ్ళందరికీ ఎంత పవర్ వుండాలి.? అంటే, రఘురామ లేఖ రాస్తే.. కేంద్రం నుంచి రావాల్సినవి ఆగిపోతాయి. అంతే తప్ప, వైసీపీ ఎంపీలు.. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కేంద్రం నుంచి నిధులు రావన్నమాట.

బులుగు మీడియా అంచనాలే నిజమైతే, రఘురామ ముందు మొత్తంగా బులుగు పార్టీ, అలాగే జగన్ ప్రభుత్వం చాలా వీక్ అని అనుకోవాల్సిందేనేమో. ఇదెక్కడి చోద్యం.? బులుగు మీడియా, అధికార పార్టీని పైకి లేపాలిగానీ, పాతాళానికి తొక్కేస్తే ఎలా.? వైసీపీ ప్రభుత్వానికి బులుగు మీడియా బలం కాదు.. శాపంగా మారుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు. గతంలో పచ్చ మీడియా, చంద్రబాబు పాలనని ఇలాగే తొక్కేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...