వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ కార్యాలయం ఆరా తీసింది. వృత్తిపరంగా డాక్టర్ అయిన శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
60689 844960I like this weblog it is a master piece! Glad I discovered this on google. 839617
824375 274760I agree completely with what you said. Wonderful Stuff. Keep it going.. 560118
631281 477716Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 548640