చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు ఆంధ్రప్రదేశ్ లో జరగడం పట్ల వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలకు 60 శాతం మార్కెట్ ఆంధ్రప్రదేశ్ అని.. అందుకే తెలుగు సినిమా హీరోలు మరియు నిర్మాతలు చొరవ తీసుకొని షూటింగ్స్, ఈవెంట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఇండస్ట్రీ ప్రముఖులను కోరాడు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ అనంతపురంలో జరగడం పట్ల ట్విట్టర్ ద్వారా స్పందించిన విజయసాయిరెడ్డి ఈసారి టాలీవుడ్ నిర్మాతలకు ఏపీ లో సినిమా పనులు జరపాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వం మెల్ల మెల్లగా టాలీవుడ్ ని ఆంధ్ర ప్రదేశ్ కి మార్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే వై విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.
208602 796547As I web site possessor I feel the content material here is actually superb , appreciate it for your efforts. 14183
588721 111848Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I think I learned more from this post. Im really glad to see such amazing info being shared freely out there. 621271
25103 239917I like your writing style truly loving this site . 264607