రాజ్యసభ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎదురు అయ్యాయి. కొందరు సభ్యులు పోడియం వద్ద కు దూసుకు వెళ్లి చైర్మన్ చైర్ ను లాగే ప్రయత్నం చేశారు. కొందరు సభ్యులు సభలో గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేశారు. దాంతో సభ కార్యక్రమాల విషయంలో నేడు రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
పార్లమెంట్ అంటే దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయం గర్బగుడి పోడియం. గర్బగుడిలో నిలబడి నిరసన వ్యక్తం చేయడం దారుణం. సభలో ఎంతో మర్యాదగా ఉండాల్సిన సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సభలో రైతుల సమస్యల గురించి మాట్లాడాలంటూ సభ్యులు డిమాండ్ చేయగా అధికార పక్షం అందుకు సిద్దంగా లేదు. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆ పరిణామాలతో వెంకయ్య నాయుడు కన్నీరు పెట్టుకున్నారు.
208768 576575You created some respectable points there. I looked on the internet for the issue and found most people will go along with along with your web site. 717777
541143 555493I enjoy your function , regards for all the informative posts . 698722
351019 78189Aw, this was a very nice post. In thought I wish to put in writing like this moreover – taking time and precise effort to make an excellent article but what can I say I procrastinate alot and under no circumstances appear to get something done. 29152