ఢిల్లీలోని ఓ టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఎంపీ సహాయకులుగా చెప్పుకుంటున్న ముగ్గురు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ పట్టుకుంది. నిందితులు రాజీవ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్లుగా గుర్తించారు. ఈ సమయంలో ఎంపీ లేరని తెలుస్తోంది. ఓ ఇంటి యజమాని అక్రమ నిర్మాణానికి సంబంధించి రూ.5లక్షల లంచం డిమాండ్ చేశారు.
గురువారం ఈమేరకు సదరు వ్యక్తి లక్ష రూపాయలు ఇస్తుండగా అధికారులు వల పన్ని ముగ్గురినీ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బాధితుడు మన్ మీత్ సింగ్ లంబా అనే వ్యక్తి. అతని ఫిర్యాదు మేరకే సీబీఐ అధికారులు ఈ దాడి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
885693 229257I appreciate you taking the time to speak about them with men and women. 734602
793023 834984Sweet site , super layout, genuinely clean and utilize genial . 446257
594592 649512This really is sensible info! Where else will if ind out a lot more?? Who runs this joint too? sustain the great function 410257