Switch to English

ట్రేడ్ రిపోర్ట్: గోపీచంద్ ‘చాణక్య’ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

ఆరడుగుల ఆజాను బాహుడు, విలన్స్ ని కొడితే గాల్లోకి లేచినా ఆడియన్స్ ఎంజాయ్ చేయగల ఇమేజ్ ఉన్న టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘చాణక్య’. గోపీచంద్ మొదటిసారి కంప్లీట్ గా తన లుక్ చేంజ్ చేసి ఇండియన్ రా ఏజంట్ గా చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటించారు.

యాక్షన్ లవర్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి కూడా బాగా నచ్చుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ‘చాణక్య’ సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ చేసింది. అలాగే గోపీచంద్ చివరి సినిమా ‘పంతం’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది. అలాగే ఈ సినిమాకి పోటీ ఆల్రెడీ సైరా’ తో స్టార్ట్ అయిపొయింది. కానీ దసరా సీజన్ హాలిడేస్ కారణంగా చాణక్యకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మా ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ‘చాణక్య’ సినిమా మొదటి రోజు సుమారు 3 కోట్ల షేర్ రిజిష్టర్ చేస్తుందని చెబుతున్నారు. 3 కోట్ల మార్క్ టచ్ చేస్తే ‘చాణక్య’ గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా అవుతుంది. మరి ‘సైరా’ని దాటుకొని ‘చాణక్య’ ఏ రేంజ్ ఓపెనింగ్స్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక్కరోజు వేచి చూడక తప్పదు.

‘చాణక్య’ లైవ్ అప్డేట్స్ మరియు రివ్యూ కోసం మా https://www.telugubulletin.com/ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

5 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...

44 వేల అక్రిడిటేషన్లతో జర్నలిస్టులకు ఊతం

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్...

నన్నయ్య యూనివర్సిటీపై ఆరోపణలు.. అనుమతుల అక్రమాలపై లోకేష్ హెచ్చరిక

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల విషయంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు....

కోవా బన్ విషయంలోనే అలా స్పందిస్తే, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇంకెంత స్పందించాలి?

కోవా బన్ ఘటనలో కేవలం అనుమానాల ఆధారంగా, ఎలాంటి ల్యాబ్ రిపోర్టులు లేకుండానే ఒక వ్యక్తిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు జరిగిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న అనుమానానికే పెద్ద దుమారం...

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ‘టీవీ వీడియో సాంగ్’ విడుదల

కిరణ్ అబ్బవరం కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో తన KA ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ” నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ విడుదలైంది....