విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే అంశంపై ఏపీ భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పక్షాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకునేంత వరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘గతంలో 95 శాతం ప్రభుత్వ రంగంలో ఉంటే కేవలం 5 శాతం మాత్రమే ప్రైవేటు పరంగా ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య తారుమారైంది. దీనిని వంద శాతం చేయాలని కేంద్రం చూస్తోంది. భూములిచ్చిన వారిలో ఇప్పటికీ ఎంతో మందికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం ఇవ్వకపోగా సంస్థనే ప్రైవేటు పరం చేస్తారా? పరిశ్రమతో విశాఖ వాసులందరికీ సంబంధం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించాలనేదే మా ప్రయత్నం’ అని అన్నారు. పల్లా దీక్షకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు.
254968 709841Intending start up a enterprise about the web involves revealing marketing plus items not only to ladies locally, however somehow to several buyers who are web-based as a rule. e-learning 798802
590232 599411camping have been the top activity that we can have during the summer, i love to roast marshmallows on a campfire` 572358
779851 337465I real glad to find this internet web site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 764362
92001 395901A weblog like yours should be earning much dollars from adsense.~::- 604844