ఈటీవీ లో గత కొన్నేళ్లుగా జబర్దస్త్ షో ప్రసారం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెరకు పరిచయమవ్వడమే కాదు ..ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచారు. అలాగే ఈ షో ద్వారా రష్మీ బుల్లితెర కు యాంకర్ గా పరిచయమైంది. అప్పటివరకు యాంకర్లు అంటే ఇలాగే ఉంటారని అంత అనుకునేవారు కానీ..రష్మి మాత్రం అందరిలా కాకుండా తనలోని హాట్ యాంగిల్ ను చూపించి యూత్ ను సైతం బుల్లితెర కు కనెక్ట్ అయ్యేలా చేసింది.
అలాంటి రష్మీ.. ఇప్పుడు ఈ షో నుండి బయటకు వచ్చేయాలని చూస్తుందట. కారణం రెమ్యూనరేషనే అని తెలుస్తుంది. ఈ షో లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కేవలం మూడు సార్లు మాత్రమే రెమ్యూనరేషన్ పెంచారట. బయట చానెల్స్ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ..జబర్దస్త్ షో ద్వారానే పాపులార్టీ రావడం తో షో ను వదల్లేక ఉండిపోతుందట. కానీ మల్లెమల్ల మాత్రం తన రెమ్యూనరేషన్ ను పెంచడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతుందట. తన రెమ్యూనరేషన్ పెంచితే షో చేయడం..లేదంటే బయటకు రావడమే అని డిసైడ్ అయ్యిందట. నిజంగా రష్మీ బయటకు వస్తే అభిమానులు తట్టుకోవడం కష్తమే.
173436 315447I got what you intend,bookmarked , extremely good internet website . 156897
171929 539589whoah this blog is magnificent i adore reading your posts. Keep up the wonderful work! You know, lots of men and women are seeking around for this information, you could help them greatly. 799207