ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తండ్రి అరెస్టుపై రఘురామ తనయుడు స్పందించారు. ‘వారెంట్ లేకుండా నాన్నను అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారు. నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు’.
‘రీసెంట్ గా ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? పైగా.. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇదంతా ఓ స్కెచ్ లా అనిపిస్తోంది. వాళ్లు సీఐడీ ఆఫీసర్లో.. రౌడీలో అర్థం కావడం లేదు. రఘురామ అరెస్ట్పై కోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేస్తాం’ అని అన్నారు.
488369 47170Thanks – Enjoyed this post, can you make it so I receive an email when you make a fresh post? From Online Shopping Greek 598704
195204 119589I love what you guys are up too. Such clever function and exposure! Keep up the really very good works guys Ive incorporated you guys to my own blogroll. 644915
308747 95889Yay google is my king assisted me to uncover this outstanding website! . 958974