తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో జనసేన పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని నిలుపబోతున్నట్లుగా జనసేన ప్రకటించింది. బీజేపీ అభ్యర్థికి జనసైనికులు మద్దతుగా నిలిచి గెలిపించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశాడు. ఇదే సమయంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీజేపీకి తిరుపతి ఎంపీ స్థానం ఇవ్వడంపై స్పందించాడు. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే పవన్ కళ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు.
తిరుపతిలో చాలా సమస్యలు ఉన్నాయి. యువత నిరుద్యోగంతో వలస వెళ్తున్నారు, ఇంకా రైతులు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క సమస్య పరిష్కారంకు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిష్కారం చూపించగలదని పవన్ భావించాడు. అందుకే ఆయనకు ఈ సీటు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా కేంద్రం నుండి భారీ ఎత్తున నిధులు వస్తాయని నాదెండ్ల మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం పని చేయాలని సూచించాడు.
475993 142692quite good post, i undoubtedly adore this excellent web site, carry on it 100173
492425 129177I see something actually intriguing about your internet web site so I saved to bookmarks . 706842
961881 650642Lovely sharp post. Never considered that it was that straightforward. Praises to you! 636034