అల్లు అర్జున్ పుష్ప సినిమా ను మొదట కేరళ అడవుల్లో చిత్రీకరించాలని భావించారు. కాని కరోనా కారణంగా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న యూనిట్ సభ్యులు కేరళ వరకు వెళ్లడం ఇబ్బందే అనే ఉద్దేశ్యంతో ఈస్ట్ గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలోని అడవిలో మొదటి షెడ్యూల్ ను చిత్రీకరించిన విషయం తెల్సిందే. అక్కడ నుండి వచ్చి హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. మళ్లీ పుష్ప యూనిట్ సభ్యులు ఈ వారాంతం వరకు మళ్లీ మారేడుమిల్లి ప్రాంతంకు వెళ్లబోతున్నారు. ఈ నెల చివరి వరకు పుష్ప షూటింగ్ అక్కడే ఉంటుందని అంటున్నారు. చిరంజీవి చరణ్ లు కూడా మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మారేడుమిల్లి ప్రాంతంలో ఆచార్య సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కొరటాల శివ చూస్తున్నాడట. సినిమా షూటింగ్ ను ఈనెల చివరి నుండి మారేడుమిల్లి అడవుల్లో చేయబోతున్నాం అని చిరంజీవి మరియు చరణ్ లు పాల్గొనబోతున్నట్లుగా ఆచార్య యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా కారణంగా దూరం వెళ్లలేక పోతున్న సినిమా పరిశ్రమ వారికి మారేడుమిల్లి అడవులు ఆకర్షిస్తున్నాయి. ముందు ముందు అక్కడ మరిన్ని షూటింగ్ లు జరిగే అవకాశం ఉందంటున్నారు.
732290 15549Yay google is my world beater aided me to locate this outstanding internet site! . 244330
769221 188890If you have been injured as a result of a defective IVC Filter, you need to contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 69088
383852 476539Im glad I discovered your article. I would never have created sense of this subject on my own. Ive read a few other articles on this topic, but I was confused until I read yours. 993536
120310 83687Maintain up the amazing piece of function, I read couple of posts on this internet website and I feel that your web blog is genuinely intriguing and contains lots of superb details. 728994