ఎల్బీ నగర్ కొత్త ప్లై ఓవర్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో ఏకంగా ప్లై ఓవర్ నుండి 20 అడుగుల కింద ఉన్న రోడ్డుపై పడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడు తీవ్రమైన గాయాలు అవ్వడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలా నగర్ కు చెందిన ఉదయ్ రాజ్ మరియు అనుషలు డిగ్రీ పరీక్ష పూర్తి చేసుకుని సంఘీ టెంపుల్ కు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుండి వస్తున్న కారు వారిని ఢీ కొట్టింది. స్పీడ్ గా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అదుపు తప్పిన ఉదయ్ రాజ్ బండి కింద పడిపోయింది. ఆ సమయంలో ఉదయ్ రాజ్ గాల్లో ఎగురుకుంటూ కింద పడిపోయాడు. అతడి వెనుక కూర్చున్న అనుష కు తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో స్తానిక ఆసుపత్రికి తరలించారు.
కారు కేవలం ఉదయ్ రాజ్ బండికి మాత్రమే కాకుండా మరో బైక్ ను కూడా ఢీ కొట్టింది. దాంతో ఆ బైక్ పై వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంకు కారణం అయిన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
610198 550939I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 404286
3691 636936Respect to internet site author , some great entropy. 391029
788352 506603You genuinely need to experience a tournament for starters with the finest blogs online. Let me recommend this excellent site! 994262
764324 637168Good day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any tips? 497781