ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కొత్త పార్టీ వ్యవహారంపై పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే దీనికి సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని స్పష్టంచేశారు. దానికి ఎంతో శ్రమ కావాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. ఎన్ని పోలేదు అని ప్రశ్నించారు. ‘నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీ మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లోనే తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు.
‘1985లో టీడీపీ తరఫున నేను సిద్ధిపేట నుంచి రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచాం. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తితో కలిసి రామచంద్రారెడ్డి కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కాంగ్రెస్ లో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్ కూడా రాలేదు. దాంతో ఆయన తెరమరుగయ్యారు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి మంచివాడైనా ఫలితం లేకుండా పోయిందని.. రాంగ్ ట్రాక్ లో వెళితే ఫలితం ఇలాగే ఉంటుందన్నారు. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అని వ్యాఖ్యానించారు.
999100 793907Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some exclusive thoughts on this subject. realy thank you for starting this up. this web site is one thing thats needed on the net, someone with a bit of originality. beneficial job for bringing something new towards the internet! 804063
425877 593230superb post. Neer knew this, appreciate it for letting me know. 803142
64467 657725Hi there! Good stuff, please do tell me when you lastly post something like this! 588793
810838 246842hello, i came in to learn about this subject, thanks alot. will put this internet site into my bookmarks. 708785
380235 858043Thanks for sharing superb informations. Your web site is so cool. 613439
497605 329071Woh I like your articles , saved to fav! . 819817