గత కొన్ని రోజులుగా హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మరియు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ల మద్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం పరువు పోతుంది. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు హెచ్సీఏ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత రెండు దఫాలుగా హెస్సీఏ కార్యవర్గంతో భేటీ అవ్వడంతో పాటు రాష్ట్రంలో క్రికెట్ పరిస్థితి గురించి సమీక్షించినట్లుగా తెలుస్తోంది.
వరుసగా హెచ్సీఏ వివాదాలకు నెలవుగా నిలుస్తున్న కారణంగా ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి పరిస్థితులను చక్క బెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె తన ప్రతిభతో అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే విషయమై ఆలోచనలో ఉన్నారట. వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా క్రికెట్ ను అభివృద్ది చేసే విషయమై ఆమె పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు క్రికెట్ బోర్డులను ఏర్పాటు చేయక పోవడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే హెచ్సీఏ ను కొత్తగా చూడబోతున్నామని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
501603 886308Also, weblog regularly and with interesting material to maintain individuals interested in coming back and checking for updates. 47155
506344 325174Some genuinely prime posts on this website , bookmarked . 660789
269932 679331This is some fantastic data. I expect additional facts like this was distributed across the internet today. 817045
902034 891634Its almost impossible to find knowledgeable men and girls during this topic, even so you sound like do you know what you are discussing! Thanks 428197
570366 793424Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 747343