అల్లు అర్జున్, సుకుమార్ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్లుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదట ఈ సినిమా సింగిల్ పార్ట్ అనుకున్న సమయంలో 120 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. అది కాస్త 150 కోట్లకు పెరిగింది. బడ్జెట్ భారీగా పెరిగిన కారణంగా సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అందుకే సుకుమార్ కాస్త శద్ర పెట్టి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి సినిమాను రెండు పార్ట్ లుగా విభజించడం జరిగిందట. పుష్ప సినిమా షూటింగ్ మొదటి పార్ట్ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో మొత్తం బడ్జెట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
పుష్ప సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. అయితే ఇందులో 150 కోట్ల వరకు బన్నీ మరియు సుకుమార్ ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలే ఉండబోతున్నాయట. అంటే 100 కోట్లు మాత్రమే పుష్ప మేకింగ్ కోసం వినియోగించబోతున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లకు గాను బన్నీ మరియు సుకుమార్ లకు వంద కోట్లకు పైగా పారితోషికం దక్కించుకోబోతున్నారు. సినిమా మొదటి పార్ట్ మొత్తం కూడా ఇండియాలోనే షూట్ చేయబోతున్నారు. ఇక రెండవ పార్ట్ ను మాఫియా నేపథ్యంలో కనుక దుబాయ్ మరియు అమెరికాలో చిత్రీకరించే అవకాశం ఉందంటున్నారు.
887570 243169I definitely did not realize that. Learnt 1 thing new today! Thanks for that. 60371
52468 927132Your writing is fine and gives food for thought. I hope that Ill have far more time to read your articles . Regards. I wish you that you frequently publish new texts and invite you to greet me 178349
472663 513190articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 313419
137966 187451I recognize there exists a lot of spam on this weblog. Do you want support cleansing them up? I may possibly assist amongst courses! 273571