హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది టీఎస్ఆర్టీసీ. బస్ పాస్ కార్డ్ హోల్డర్స్ కు ఇది ప్రత్యేకమైన శుభవార్తే. కరోనా కారణంతో లాక్ డౌన్ విధించిన సమయంలో బస్ పాస్ వినియోగించుకునే అవకాశం కోల్పోయారు చాలా మంది. వీరికి ఆ బస్ పాస్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ సౌలభ్యంతో లాక్డౌన్లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఎసీ బస్ అన్నింటిలో ఎన్ని రోజులు బస్ పాస్ ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
ఈ అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్ హోల్డర్లు ఆనాటి బస్ పాస్ను కౌంటర్లో ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవడం ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది. గతంలో కోల్పోయిన రోజులను కలిపి కొత్త పాసులులో జారీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
54982 93119Thank you for your amazing post! It has long been really valuable. I hope that you will proceed sharing your wisdom with us. 949993
115852 923846There a couple of interesting points over time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I appear into it further. Very great post , thanks and now we want much more! Included with FeedBurner at exactly the same time 726609