శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి.. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ అరాచకాలకు జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటం గ్రామంలో జరుగుతున్న పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ..
600 గడప ఉన్న ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా..? అంత అవసరం అక్కడ ఉందా..? అని మండిపడ్డారు. వైసీపీ దుర్భుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్ధం కాదనుకున్నారా..? వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న దిక్కుమాలిన పనులు అందరూ గమనిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని అన్నారు. మీవి రోడ్లు వేసే మొహాలేనా..? ఏనాడైనా ఒక్క రోడ్డు వేశారా..? కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి.. ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుందని అన్నారు. పవన్ కల్యాణ్ను అడ్డుకుంటేనో.. చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరని చంద్రబాబునాయుడు అన్నారు.
677683 344574But wanna say that this really is invaluable , Thanks for taking your time to write this. 449477
832383 457899This was an incredible post. Really loved studying your website post. Your data was really informative and helpful. I think youll proceed posting and updating often. Looking forward to your subsequent 1. 995511