కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మూడో రోజూ నిరసనలు జరుగుతున్న వేళ.. కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ‘అగ్నిపథ్’పై స్పందించారు.
‘దేశ రక్షణ వ్యవస్థలో యువత భాగం అయ్యేందుకు, దేశ సేవ చేసేందుకు బంగారంలాంటి అవకాశం. రెండేళ్లుగా నియామకాలు చేపట్టలేదు. యువకుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ అగ్నివీరుల నియామకానికి వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ పెంపు ఒక్కసారికి మాత్రమే. దీనివల్ల ఎందరో అగ్నివీరులుగా మారే అర్హత సాధిస్తారు. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని అన్నారు.
‘యువత భవిష్యత్ దృష్టిలో ఉంచుకునే వయోపరిమితి పెంచారు. ఎందరో భవిష్యత్తుకు ఇది పునాది. యువశక్తికి ప్రధాని మోదీ ప్రాధాన్యమిస్తున్నారు. ఉజ్వల భవిష్యత్ నిర్మించాలనుకునే యువతకు ఇదొక సదావకాశం’ అని అమిత్ షా, గడ్కరీ అన్నారు. ఓవైపు ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
434506 972443Highest quality fella toasts, or toasts. will most undoubtedly be given birth to product or service ? from the party therefore supposed to become surprising, humorous coupled with enlightening likewise. best man speaches 13416
569233 877201Aw, this was a really good post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an excellent article?but what can I say?I procrastinate alot and undoubtedly not appear to get 1 thing done. 114089