ఏపీ ప్రజల హక్కు విశాఖ ఉక్కు అని దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదని.. అందుకోసం తెలుగు దేశం పార్టీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్దం అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పోరాట కమిటీకి లేఖ రాశారు. ఆ లేఖలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కు తెలుగు దేశం పార్టీ పూర్తి మద్దతును తెలుపుతుందని ఆ లేఖలో పేర్కొన్నాడు. కమిటీ కోరితో రాజీనామాలకు కూడా సిద్దంగా ఉన్నట్లుగా ఆయన ప్రకటించాడు.
విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ ఉద్యమంను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు ఉండి నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్యమంతోనే కేంద్రం దిగి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంలో వాజ్పేయి ఉన్న సమయంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లుగా పేర్కొన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ అడ్డుకుని తీరాలని లేదంటే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అబిప్రాయం వ్యక్తం చేశాడు.
127437 935426I genuinely treasure your function , Fantastic post. 612759
744868 870841I see something actually particular in this internet internet site . 802894
346152 698438Were glad to become visitor on this pure site, regards in this rare info! 327702
41782 499297very good post, i certainly love this website, go on it 562410