తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తోచుకుంటున్నాయి అంటూ షర్మల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకసారి వడ్లు కొంటాను అంటారు మరో సారి వడ్లు కొనేది లేదు అంటారు. వరి వేస్తే ఉరి అన్నట్లుగా మీరు ప్రచారం చేస్తున్నారు.
మరి మీరు ఎందుకు కేంద్రం వద్ద ఫైట్ చేసి వడ్లు కొనడంలో ముందుకు తీసుకు రాలేక పోతున్నారు అంటూ షర్మిల ప్రశ్నించింది. మీరు ప్రభుత్వం జనాలను మోసం చేస్తున్నారు. ఊసరవెళ్లి మాదిరిగా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న మీరు రైతు సంక్షేమ వాది ఎలా అవుతారు.. మీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఎలా అవుతుంది అంటూ షర్మిల ప్రశ్నించింది. తెలంగాణ రైతులు పచ్చని పొలాల్లో కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా ఆమె ఆవెదన వ్యక్తం చేసింది.
474884 401946There is noticeably a bundle to discover out about this. I assume you made certain nice factors in options also. 823354
456126 332667you could have a great weblog here! would you wish to make some invite posts on my weblog? 270107
13280 60531I enjoy the helpful data you give inside your articles. 136296
214907 13229I actually love the theme on your internet site, I run a web internet site , and i would adore to use this theme. Is it a free of charge style, or is it custom? 739539