అనంతపురం జిల్లాలో హత్యకు గురైన దళిత యువతి స్నేహలత కుటుంబంకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి మరియు మహిళ సంక్షేమ నాయకురాలు హామీ ఇచ్చారు. చట్ట పరంగా స్నేహలత దళిత యువతి అవ్వడం వల్ల 8.25 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు సీఎం ప్రత్యేకంగా రూ.10 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాగా ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి శాస్వత ఉద్యోగంను కూడా కల్పించబోతున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
కేసు విషయంలో ఎలాంటి పక్షపాతం చూపించకుండా త్వరితగతిన కేసును పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. తక్షణ సాయం కింద స్నేహలత కుటుంబంకు రూ.4.12 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇంటి అవసరాల కోసం క్వింటా బియ్యం, పది లీటర్ల ఆయిల్ క్యాన్, పది కిలోల చక్కెర ఇతర నిత్యావసరాలు మూడు నెలలకు సరిపడ ఇస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయిదు ఎకరాల భూమిని కూడా ఇచ్చే విషయమై పరిశీలిస్తున్నారట.
576994 972888Yay google is my king assisted me to locate this outstanding website ! . 576634
287169 342569Really intriguing subject , appreciate it for posting . 517379
148725 904271Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You really know how to bring a difficulty to light and function out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you certainly possess the gift. 324223