Switch to English

హిందూ దేవాలయాలపైనే ‘మతి లేని’ దాడులెందుకు జరుగుతున్నాయ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

తేనె తుట్టెని తీసే క్రమంలో పొరపాటున రథం తగలబడిపోయి వుంటుందంటూ, అంతర్వేది రథం విషయమై తొలుత అధికార పార్టీ నేతలు ప్రకటించేశారు. ఎవరో ఆకతాయిలు చేసిన దుశ్చర్యగానూ దీన్ని కొందరు అధికారులు అభివర్ణించిన వైనం చూశాం. అంతకు ముందు ఇంకో రథం మరో చోట తగలబడితే మతిస్థిమితం లేని వ్యక్తులు చేసిన దుశ్చర్యగా పోలీసులు అభివర్ణించారు. పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైనప్పుడూ ఇదే పరిస్థితి.

ఇటీవల చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ చిన్న దేవాలయంలో దేవతా మూర్తి విగ్రహం ధ్వంసమైతే, మతి స్థిమితం లేని ఓ మహిళ ఆ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. రికార్డు సమయంలో ఆ కేసు మిస్టరీని ఛేదించామనీ చెప్పుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఇలాంటి చాలా ఘటనల విషయంలో ‘మతి స్థిమితం లేనివారు చేసిన దుశ్చర్య..’ అంటూ అధికార పార్టీ నేతలు తేల్చారు.. విచారణలో పోలీసులూ అదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ విషయమై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ ఆసక్తికరమైన అనుమానాన్ని ఓ చానల్ చర్చా కార్యక్రమంలో వ్యక్తం చేశారు. ‘కేవలం హిందూ దేవాలయాల మీదనే మతి స్థిమితం లేని వ్యక్తులు ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు.?’ అన్నది ఆయన ప్రశ్న. నిజమే మరి.! మతి స్థిమితం లేనివారికి మతంతో పని లేదు. ఏదో ఒక విధ్వంసానికి పాల్పడతారు. అది గుడి.. అనడానికి లేదు, ఇంకేదన్నా అనడానికి లేదు. కానీ, కేవలం హిందూ దేవాలయాల మీదనే వరుసగా దాడులు జరిగాయి, జరుగుతూనే వున్నాయి.

అంతర్వేది ఘటనను సీబీఐకి ఇచ్చేసి చేతులు దులుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేనా.? హిందూ దేవాలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఇంతేనా.? రథాల్ని తగలబెట్టినవారే రథయాత్రలు చేస్తున్నారనీ, విగ్రహాల్ని ధ్వంసం చేసినవాళ్ళే పరామర్శ యాత్రలు చేస్తున్నారనీ గతంలో ఆరోపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ మాటకు కట్టుబడి ఏయే పార్టీలకు చెందిన నేతల్ని అరెస్టు చేశారో చెప్పగలిగితే బావుండేదేమో. తిరుపతి ఉప ఎన్నికల వేళ దేవాలయాలపై దాడుల అంశం ప్రస్తావనకు వస్తున్న దరిమిలా, సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభను రద్దు చేసుకున్నారని అనుకోవచ్చా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో చెప్పిన మేనల్లుడు

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా. దీనికి ముందు మెగా ఫ్యామిలీలో పిల్లలందరినీ.....

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట ఇదే..

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి వెనుదిరిగి చూడలేదు ఈ భామ. ఇటివల...

రాజధాని అమరావతిలో.! ఈసారి ఆ ‘తప్పు’ జరగకూడదు.!

ప్రభుత్వాలు మారితే, రాజధాని మారిపోతుందా.? ఈ చర్చకు ఇకపై ఆస్కారం వుండకూడదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా వుండి తీరాలి. గతంలో రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించిన, రాజధాని అమరావతి.. భవిష్యత్తులోనూ రాజధానిగానే...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ సురేఖ

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది సాధించిన ఘన విజయానికి గుర్తుగా అత్యంత...