దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న కాంతారా సినిమా అటు ప్రేక్షకులనే కాదు.. ఇటు సెలబ్రిటీలను కూడా మెప్పిస్తోంది. టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కాంతారా చూసి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది. ఈమేరకు ఇన్ స్టా వేదికగా స్పందిస్తూ..
‘కాంతార సినిమా చివరి 20 నిమిషాలు కూడా నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నటీనటుల ప్రదర్శన మాత్రమే కాదు.. విజువల్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ‘కాంతారా’ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన రిషబ్ శెట్టికి నా ధన్యవాదాలు. భూతకోలని ఇంత అద్భుతంగా చూపించి బిగ్గెస్ట్ అందుకున్నందుకు గర్వంగానూ ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశంసలు అందుకోవాలి. మీకు ఏం తెలుసో దాన్నే కథగా రాయండి. నీ హృదయానికి చేరువైన.. మనసులో నుంచి వచ్చిన ఆలోచనలను మాత్రమే కథగా రాయండి’ అని పేర్కొంది.
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా ఇప్పటివరకూ 190కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
732496 939186Dude.. My group is not considerably into searching at, but somehow I acquired to read several articles on your blog. Its wonderful how fascinating its for me to check out you fairly often. 675070
964413 565796It is rare knowledgeable folks within this subject, nevertheless, you appear like theres far more youre talking about! Thanks 32011
114285 179556some truly fascinating information , properly written and broadly speaking user genial . 537832
907409 986352Woh I like your content material , saved to favorites ! . 628376