తెలంగాణ సీఎం దళితుల కోసం దళిత బంధు పథకంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ పై విజయశాంతి విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో దళిత బంధును మొదలు పెట్టడం పూర్తిగా ఎన్నికల స్టంట్ అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 వేల కుటుంబాలకు 2 వేల కోట్ల రూపాయలను హుజూరాబాద్ లో ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం గతంలో దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటూ ఆమె ఆరోపించారు. దళిత సీఎం మరియు దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వడం వరకు అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ మాట తప్పాడు. అందుకే ఈ పథకం విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు అంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క దళితులకు ఈ పథకంను అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయని విజయశాంతి అన్నారు. కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ పథకంను కార్యరూపం దాల్చాలంటే 165 సంవత్సరాలు పడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
260517 134514After study several with the content material for your web site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls have a appear at my internet site too and told me in case you agree. 825548
409037 752516You ought to take part in a contest for among the best blogs on the internet. I will recommend this web site! 100072
14388 12138We are a group of volunteers and opening a new scheme in our community. Your internet internet site given us with valuable info to function on. Youve done an impressive job and our entire community will likely be grateful to you. 675125