తెలుగు దేశం పార్టీ నాయకుడు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పెద్ద కొడుకు రాంజీ ఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే. రాంజీ మృతి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మాగంటి కుటుంబం లో మరో విషాదం చోటు చేసుకుంది. మాగంటి బాబు చిన్న కొడుకు రవీంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఒక హోటల్ లో ఆయన బాత్ రూమ్ లో మృతి చెంది ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కోకాపేటలో ఉండే మాగంటి రవీంద్ర మే 28వ తారీకున బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ హోటల్ లో దిగాడు. ఆయనకు లివర్ స్కిరోసిస్ సమస్య ఉంది. అందుకు చికిత్స పొందేందుకు నగరానికి వచ్చినట్లుగా పేర్కొన్నాడు. నిన్న సాయంత్రం హోటల్ ను వెకేట్ చేయాల్సి ఉంది. కాని ఆరు గంటలు అయినా కూడా ఆయన రూమ్ నుండి బయటకు రాలేదు. పిలిచినా పలుకు లేకపోవడంతో మరో తాళంతో రూమ్ ఓపెన్ చేశారు. బాత్ రూమ్ లో రవీంద్ర పడిపోయి ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవీంద్ర మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు. రవీంద్ర మృతిపై మాగంటి బాబు అనుమానాస్పద మృతి కేసు పెట్టాడు. పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
506259 932282Hi there! Excellent post! Please do tell us when I could see a follow up! 290521
758052 831024After study a few of the blog articles for your internet site now, and that i actually like your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls consider my internet web site too and inform me what you consider. 157206
187966 552186What a exceptional viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an problem in your blogging is it possible you should recheck this. thank you just as before. 606010