కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమాలో అనుష్క శెట్టి ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఒక మాములు రూమర్ అనుకోవడానికి లేకుండా పరశురామ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండే ఈ ట్వీట్ రావడంతో అందరూ నిజమనే అనుకున్నారు. చాలా మంది ఈ న్యూస్ పై ట్వీట్లు కూడా వేశారు. సర్కారు వారి పాటలో అనుష్క బ్యాంక్ మేనేజర్ రోల్ లో కనిపిస్తుందని ఆ ట్వీట్ లో ఉంది.
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ ట్వీట్ వచ్చింది ఒక ఫేక్ ట్విట్టర్ ఐడి నుండి. దర్శకుడు పరశురామ్ పేరుకి దగ్గరగా ఉన్న ఒక ఐడి, ఫోటోతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి సర్కారు వారి పాటపై అర్ధం పర్థంలేని రూమర్స్ ను క్రియేట్ చేస్తోంది ఈ ట్విట్టర్ హ్యాండిల్.
ఇక సర్కారు వారి పాట షూటింగ్ త్వరలోనే యూఎస్ లో మొదలవుతుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
480125 717587Yay google is my king helped me to find this outstanding website! . 775263
202572 25310I discovered your web site website on google and check a couple of your early posts. Preserve in the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Looking for toward reading far more of your stuff afterwards! 421968