Switch to English

ఆ వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ తోనే కరోనాకు చెక్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ఔషద సంస్థలు కరోనా వైరస్ టీకాను తయారు చేసేందుకు పరిశోదనలు చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యాక్సిన్‌ లు వచ్చాయి. ఆ వ్యాక్సిన్ లో దాదాపు అన్ని కూడా రెండు డోసులు వేయించుకోవాల్సి ఉంది. మొదటి డోసు వేసుకున్న నెల నుండి నెలన్నర తర్వాత రెండవ డోసు వేయించుకోవాలి. రెండు డోస్‌ లు వేయించుకున్న తర్వాత మాత్రమే కరోనా నుండి రక్షణ పొందుతారు. రెండు డోసులు పూర్తి అవ్వాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎక్కువ డోసులు అవసరం అలాగే ఎక్కువ సమయం పడుతుంది.

వ్యాక్సిన్‌ రెండవ డోసు తీసుకుంటేనే రక్షణ ఉండదు. కనుక ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఇప్పుడు కరోనా రెండు డోసులు తీసుకోకుండా ఒక్క డోసు తీసుకుంటేనే రక్షణ కలిగేలా రష్యా సంస్థ వ్యాక్సిన్‌ ను తీసుకు వచ్చింది. రష్యా సంస్థ స్పుత్నిక్‌ లైట్ అనే టీకాను తయారు చేసింది. అది కేవలం ఒక్క డోసు తీసుకున్నా కూడా పని చేస్తుందని తయారీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ఆ టీకా క్లినికల్‌ ట్రైల్స్ పూర్తి అయ్యాయి. ఈ టీకాకు రష్యా ప్రభుత్వం అనుమతులు కూడా వచ్చేశాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vishwak Sen: ‘వీళ్లు పైరసీ కంటే డేంజర్’.. యూట్యూబర్ పై విశ్వక్...

 Vishwak Sen: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన...

Kalki: కథ రాయడానికే అన్నేళ్లు పట్టింది.. ఆ ప్రశ్నలకు క్లైమాక్స్ ‘కల్కి’:...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. (Kalki 2898 AD) జూన్ 27న...

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

రాజకీయం

తమ్మినేని ‘బూతు’.. చింతకాయల ‘బూతు’.! ఎవరు సుద్ద పూస.?

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! వైసీపీ నాయకుడిగా మారకముందు తమ్మినేని సీతారాం వేరు, వైసీపీ నాయకుడయ్యాక తమ్మినేని సీతారాం వేరు.! ఔను, స్పీకర్ పదవికి...

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

ఎక్కువ చదివినవి

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన కళావేదిక...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు మృతుడిని చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు...

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు (CM Chandrababu) గురువారం సాయంత్రం 4.41గంటలకు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమరావతికి చేరుకున్నారు....