మహిళలు తలనీలాలు సమర్పించకూడదా.? వైసీపీ పిచ్చి సిద్ధాంతమిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,333FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్న కొందరు, తిరుమలలో మహిళలు తల నీలాలు సమర్పించకూడదంటూ కొత్త సిద్ధాంతానికి తెరలేపారు.

నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల, తిరుమలలో తల నీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆమె, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్, సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ అగ్ని ప్రమాదం నుంచి కుమారుడు కోలుకుంటే, తిరుపతి వచ్చి, తలనీలాలు సమర్పించుకుంటానని అన్నా కొణిదెల మొక్కుకున్నారు.

మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకున్న దరిమిలా, పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల సింగపూర్ నుంచి మార్క్ శంకర్‌ని హైద్రాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా అన్నా కొణిదెల, తిరుమల చేరుకుని తలనీలాలు సర్పించి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అయితే, మహిళలు తల నీలాలు సమర్పించకూడదని గరికపాటి నరసింహారావు చెప్పారనీ, ఆ లెక్కన అన్నా కొణిదెల పబ్లిసిటీ స్టంట్ చేశారనీ, ఇదంతా పవన్ కళ్యాణ్ డైవర్షన్ డ్రామా అనీ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం, దుష్ప్రచారానికి తెరలేపింది.

తిరుమలలోని కళ్యాణ కట్టలో నిత్యం వేలాది మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తుంటారు. బిడ్డల క్షేమం కోసమో, భర్త క్షేమం కోసమో.. మహిళ ఇలా తలనీలాలు సమర్పించడమన్నది అనాదిగా వస్తున్న ఆచారం.

మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో పని చేస్తుంటారు కూడా. అలాంటప్పుడు, మహిళలు తలనీలాలు సమర్పించకూడదని అనడమేంటి.? ఆ దిశగా దుష్ప్రచారం చేయడమేంటి.?

హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీయడం వైసీపీకి ఓ అలవాటుగా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

సినిమా

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా స్టైల్ పాలన.. వినూత్న కార్యక్రమాలతో వేగం

నెల్లూరు జిల్లాలో పాలనకు కొత్త దిశనిస్తూ జిల్లా కలెక్టర్ Himanshu Shukla తనదైన ముద్ర వేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి ఎనిమిది నెలలు పూర్తవుతున్న వేళ, వినూత్న కార్యక్రమాలు, సమర్థవంతమైన అమలు, ప్రజలతో ప్రత్యక్ష...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు. కన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసిన...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

“వంద రోజుల ప్రణాళికతో టెన్త్ ఫలితాల్లో భారీ పెరుగుదల”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఈసారి గణనీయమైన మెరుగుదల నమోదైంది. విద్యాశాఖ మంత్రి Nara Lokesh చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...